MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • షుగర్ ఎక్కువున్న డ్రింక్స్ ను తాగే ఆడవారికి ఈ రోగాలొస్తయా?

షుగర్ ఎక్కువున్న డ్రింక్స్ ను తాగే ఆడవారికి ఈ రోగాలొస్తయా?

తీయగా ఉండే పానీయాలను తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సల మంచివి కావు. తాజా అధ్యయనం ప్రకారం.. ఎక్కువ తీయగా ఉండే పానీయాలను తాగే ఆడవారికి.. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2023, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

రోజూ తీయని పానీయాలు తాగడం వల్ల వృద్ధ మహిళల్లో కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఒక తాజా అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ చక్కెర పానీయాలను తాగడం వల్ల కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా వృద్ధ మహిళలకే వచ్చే అవకాశం ఉందని సీఎన్ఎన్ నివేదించింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ఈ అధ్యయనం జామా అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది. కాగా ఈ అధ్యయనం 50 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న సుమారు 100,000 మంది మహిళలపై జరిగింది. వీరి పానీయ ఎంపికలను ఈ అధ్యయనం ట్రాక్ చేసింది. అలాగే రెండు దశాబ్దాలలో వారి ఆరోగ్య ఫలితాలను కూడా పరిశీలించింది.

34

అధ్యయనంలో పాల్గొన్న వారి 20 సంవత్సరాల ఫాలో-అప్ నుంచి రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తీయని పానీయాలు తాగిన మహిళలకు కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం 6.8 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వీరిలో 85 శాతం మందికి కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అలాగే 68 శాతం మంది తీవ్రమైన కాలేయ వ్యాధితో మరణించవచ్చని అధ్యయనం అంచనా వేసింది. రెండు దశాబ్దాల కాలంలో 207 మంది మహిళలకు కాలేయ క్యాన్సర్ వచ్చింది. అలాగే 148 మంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో చనిపోయారు. 

44

‘మాకు తెలిసినంత వరకు చక్కెరున్న తియ్యటి పానీయాల వినియోగం, దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల నుంచి మరణాల మధ్య సంబంధాన్ని నివేదించిన మొదటి అధ్యయనం ఇది .’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులలో ఒకరైన లాంగ్గాంగ్ షావో చెప్పారు. ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved