MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది

Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది

Last Indian Railway Station: మనదేశంలో ఇండియన్ రైల్వేస్ ప్రధానమైన రవాణా సంస్థ. ఎన్నో రైల్వేస్టేషన్లు భారతదేశంలో ఉన్నాయి. అయితే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కుడుందో తెలుసా? ఆ స్టేషన్ తరువాత కొత్తదేశం ప్రారంభమవుతుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 03 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇదే చివరి రైల్వే స్టేషన్
Image Credit : Chat gpt

ఇదే చివరి రైల్వే స్టేషన్

భారతదేశంలో ప్రధాన రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. మనదేశంలో వందల సంఖ్యలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది మనదేశం చిట్టచివరి రైల్వేస్టేషన్. దీన్ని దాటితో వేరే దేశం మొదలైపోతుంది. ఈ రైల్వే స్టేషన్ దాటితే మన దేశ సరిహద్దు దాటి మరో దేశంలోకి అడుగుపెట్టినట్టే. అది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉన్న 'సింహాబాద్' రైల్వే స్టేషన్. ఇది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో చివరి స్టేషన్. ఇక్కడ రైలు పట్టాలు ముగిసిన కొన్ని అడుగుల దూరంలోనే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సరిహద్దు మొదలవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రయాణికులు లేని స్టేషన్
Image Credit : Getty

ప్రయాణికులు లేని స్టేషన్

ఈ స్టేషన్ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటే, సింహాబాద్ స్టేషన్ మాత్రం ఎంతో నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ప్రయాణికులు ఒక్కరూ కూడా కనిపించరు. దేశ విభజన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణీకుల రైలు సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ ఏ ప్యాసింజర్ రైలు ఆగదు. ఒకప్పుడు సందడిగా ఉండే ఈ స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు వెలవెలబోతూ కనిపిస్తాయి.

Related Articles

Related image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Related image2
Munagaku Business: మునగాకులతో చేసే బిజినెస్.. నష్టమే రాదు, మూడెకరాల భూమి ఉంటే చాలు
33
ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటి?
Image Credit : Getty

ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటి?

సింహాబాద్ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి పాత గేర్లు, బారియర్లు వంటి పరికరాలు ఉంటాయి. రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ సాధారణ ప్రయాణికుల కోసం టికెట్ కౌంటర్లు ఎప్పుడో మూసేశారు. అయినప్పటికీ భౌగోళికంగా, రాజకీయంగా ఈ స్టేషన్ మాత్రం ఎంతో ముఖ్యమైనది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Long Life Secrets: ప్రపంచంలో ఆ 5 చోట్ల మనుషులు వందేళ్లు ఎలా బతుకుతున్నారు? సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్
Recommended image2
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !
Recommended image3
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Related Stories
Recommended image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Recommended image2
Munagaku Business: మునగాకులతో చేసే బిజినెస్.. నష్టమే రాదు, మూడెకరాల భూమి ఉంటే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved