ఎద అందాలతో రెచ్చిపోయి రచ్చ చేస్తోన్న ప్రభాస్ హీరోయిన్, నాజూకు నడుముతో మతిపొగోడుతన్న కృతీ సనన్
అందాలతో అద్భుతం చేసింది ఆదిపురుష్ బ్యూటీ కృతీ సనన్. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాత్రమే రెచ్చిపోతుంటుంది బ్యూటీ. ఈసారి మాత్రం ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది కృతీ సనన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం.. ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. ఇక ఈ మూవీతో తన ఇమేజ్ ను భారీగా పెంచుకోవాలి అని చూస్తోంది బ్యూటీ.
ఇటు సినిమాలతో పాటు... అటు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది కృతీ. అప్పుడప్పుడు అప్ లోడ్ చేసినా.. ఆ అందాలు మాత్రం అదరహో అనిపించేలా ఉంటున్నాయి. ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది కృతీ. దాచుకోకుండా అన్ని ఆరబోస్తోంది.
రీసెంట్ గా కృతీ సనన్ చేసిన హాట్ ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముందుకు వంగిచూపించాల్సినవన్నీచూపిస్తూ ... కవ్విస్తూ.. రెచ్చగోడుతుంది కృతీ సనన్. సన్నని నడుము విల్లులా వచ్చి.. కుర్రళ్ల మనసుల్ని లాగేస్తోంది.
ముందరి అందాలు అలా కనిపిస్తుంటే.. ఆగలేని కుర్ర నెటిజన్లు రకకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ అందాలు చూసి తట్టుకోలేక పోతున్నారు. అంతలా నెట్టింట్లో రచ్చ చేస్తోంది బ్యూటీ.
ప్రభాస్ జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది కృతీ సనన్. ఈ సినిమా వల్ల ఇద్దరు ప్రేమికులుగా మారారు అన్న కామెంట్లు వినిపించాయి. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని..త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ.. రూమర్స్ వినిపించాయి. కాని ఈ రూమర్స్ ను ఆమె కొట్టిపారేసింది. ప్రభాస్ ఎప్పిటకీ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంటోంది బ్యూటీ.
అంతే కాదు ప్రభాస్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పాలంటుంది కృతీ సనన్.ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ను ప్రశంసలతో ముంచెత్తింది. అతిథ్యంలో ఆయనకు సాటెవరూ లేరని అంటోంది బాలీవుడ్ బ్యూటీ.
ఇంకా ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడుతూ .. ప్రస్తుతం నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ప్రభాస్ మాత్రమే అంటోంది. ఆదిపురుష్ సెట్లో ఆయన నాకు తెలుగు బాగా నేర్పించారంటుంది కృతీ.. అందుకే ఈ విషయంలో ప్రభాస్కు థాంక్స్ చెప్పాలి అన్నారు.
అందాలతో అద్భుతం చేసింది ఆదిపురుష్ బ్యూటీ కృతీ సనన్. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాత్రమే రెచ్చిపోతుంటుంది బ్యూటీ. ఈసారి మాత్రం ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
అవ్వడానికి కృతి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా.. ఆమె టాలీవుడ్ సినిమాలతోనే తెరంగేట్రం చేసింది. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆతరువాత నాగచైతన్యతో మరో మూవీ చేసిన బ్యూటీ..ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బీటౌన్ చేరింది. అక్కడ పాపులర్ అయ్యింది.