హాట్ స్పాట్స్ చూపిస్తూ పూరీ భామ పరువాల విందు.. సైడ్ యాంగిల్లో సెగలు రేపుతున్న దిశా.. రంజాన్ ట్రీట్ కేక
పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన దిశా పటానీ ఇప్పుడు ఆటం బాంబ్లా మారింది. ఆమె హాట్ షో చేస్తే ఇంటర్నెట్ బద్దలయ్యేలా ఉంటుంది. బోల్డ్ బ్యూటీగా మారిన దిశా పటానీ లేటెస్ట్ గా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
దిశా పటానీ తాజాగా మైండ్ బ్లాక్ చేసే హాట్ షో చేసింది. కాలు పైకెత్తి థైస్ షో చేస్తూ విరహ వేదన చెందుతుంది. మరోవైపు సైడ్లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. కుర్రాళ్లకి హీటు పుట్టిస్తుంది. బ్లూ డ్రెస్లో దిశా పటానీ చేసిన హాట్ షో దిమ్మతిరిగేలా ఉండటం విశేషం.
ఇందులో దిశా పటానీ అందాల విందు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆమె ఇందులో రెండు హాట్ స్పాట్స్ ని చూపిస్తుంది. ఎద అందాల ఎత్తులను, మరోవైపు నాభి అందాలను ఆవిష్కరించింది. మరోవైపు థండర్ థైస్ బోనస్గా ఇచ్చింది. పరువాల ఎత్తులు మరో ట్రీట్లా అందించింది. ఇలా తన గ్లామర్ ట్రీట్తో ఎంగేజ్ చేస్తుందీ సెక్సీ బ్యూటీ.
దిశా పటానీ అంటేనే బోల్డ్ నెస్కి కేరాఫ్. దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ ఆమె మెప్పిస్తుంటుంది. తరచూ ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అవుతుంది. తన ఘాటు రేపే అందాలతో మంటలు పుట్టిస్తుంటుంది. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ రెచ్చిపోయి షో చేయడంతో సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది. దిశా అందాల వేడికి హీటెక్కిపోతుంది.
దిశా పటానీ.. తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయం అయ్యింది. పూరీ జగన్నాథ్ `లోఫర్` సినిమాతో ఆమెని హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. టాలీవుడ్లో పరిచయమై ఆమె బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసి రెచ్చిపోతుంది. ఓ రకంగా బాలీవుడ్కి అందాల ఘాటేంటో చూపించింది. అక్కడ హాట్ బాంబ్లా మారి అదరగొడుతుంది.
`ఎంఎస్ ధోనిః ది అన్టోల్డ్ స్టోరీ`తో బాలీవుడ్కి పరిచయమైన ఈ బ్యూటీ `కుంగ్ ఫూ యోగా`, టైగర్ ష్రాఫ్తో `బాఘి 2`, సల్మాన్ తో `భారత్`, అలాగే `మలంగ్`, `రాధే`, `ఏక్ విలన్ రిటర్న్స్` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె హిందీలో `యోధ`, తమిళంలో `కంగువ`, తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే` చిత్రాలు చేస్తుంది. ప్రభాస్ సరసన రెండో హీరోయిన్గా నటిస్తుంది. దీపికా మెయిన్ ఫీమేల్ లీడ్గా ఉన్న విషయం తెలిసిందే.