ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎద పరువాలు.. అక్కని మించిపోవాలని ఖుషి కపూర్ ప్రయత్నమా..
అక్క తరహాలో క్రేజ్ సొంతం చేసుకునేందుకు ఖుషి కపూర్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఖుషి కపూర్ కి ఇంస్టాగ్రామ్లో 8 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పాపులర్ బ్యూటీగా మారిపోయింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బిటౌన్ లో క్రేజీ సెలెబ్రిటీ. ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ గ్లామర్ తో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ అంత పాపులర్ కాలేదు.
అక్క తరహాలో క్రేజ్ సొంతం చేసుకునేందుకు ఖుషి కపూర్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఖుషి కపూర్ కి ఇంస్టాగ్రామ్లో 8 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలతో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఖుషి.
గ్లామర్ తో పాపులర్ అయ్యేందుకు ఖుషి వివిధ రకాల స్టంట్స్ చేస్తోంది. తాజాగా ఆమె తెగించేంసింది అనే చెప్పాలి.ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఎదసోయగాలతో ఖుషి కపూర్ ఇంటర్నెట్ బ్రేక్ చేస్తోంది. లుక్ కూడా కంప్లీట్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
జాన్వీ కపూర్ తరహాలో ఖుషి కూడా క్లీవేజ్ షోలో హద్దులు చెరిపేస్తోంది. పదునైన పరువాలు చూపిస్తూ జాన్వీ కపూర్ చేస్తున్న రచ్చకి సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు.
కలర్ ఫుల్ గౌనులో ఖుషి కపూర్ ఇలా ఫోజులు ఇచ్చింది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఖుషి పరువాల విందు వడ్డిస్తోంది. ఆమె లిప్స్ సౌందర్యానికి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మమ్మల్ని ఇలా చంపేయొద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఖుషి కపూర్ ఈ రేంజ్ లో పరువాలు ఒలకబోస్తుంటే సోషల్ మీడియాలో హాట్ చర్చ మొదలయింది.
ఖుషి కపూర్ జోరు చూస్తుంటే అక్క లాగే తాను కూడా ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా మారాలని ప్రయత్నిస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి.