MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాటకు 3 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ సింగర్ ఎవరు..?

పాటకు 3 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ సింగర్ ఎవరు..?

సింగర్స్ లో అత్యధికం రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరు అంటే..వెంటనే ఏ శ్రేయాఘోషల్ పేరో.. చిత్ర, సిద్ధ్ శ్రీరామ్ లాంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కాని ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరోతెలుసా..  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2024, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

1950లలో భారతీయ సినిమాలో ప్రముఖ గాయకులకు 300 చెల్లించేవారు. కానీ నేడు దేశంలోని టాప్ సింగర్లకు లక్షల్లో  ఇస్తున్నారు. ముఖ్యంగా.. డిమాండ్ ఉన్న స్టార్ సింగర్స్ కు కోట్లలోనే ఇస్తున్నారు. ఇక ఇండియాలో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరో తెలుసా..? ఆయన ఒక్క పాటకు ఎంత వసూలు చేస్తాడో కూడా తెలుసుకుందాం..? 
 

26

 అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గాయకుడిగా గుర్తింపు పొందాడు, ఒక్కో పాటకు కోట్లకు కోట్లు వసూలు చేశాడు. అతను మరెవరో కాదు రెహమాన్. తన సంగీతంతో కోట్లాది మంది హృదయాలను హత్తుకున్నాడు ఏఆర్. రెహమాన్. సంగీతం మరియు అతని గానం వల్ల చాలా సినిమాలు విజయవంతంగా నడిచాయి.

నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?
 

36

రెహమాన్ సంగీతం సమకూర్చడమే కాకుండా అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతున్నారు. ఆయన స్వరంలోని ఎన్నో పాటలు ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలిచి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాయి.

శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?

46

అంతే కాదు ఆయన పాడటం చిత్రం అయితే.. ఆయన పాటకు తీసుకునే రేటు ఇంకా చిత్రం.. ఏఆర్ రెహమాన్  పాట పాడేందుకు ఎంత తీసుకుంటాడో తెలుసా? ఆయన ఒక్కో పాటకు రూ. 3 కోట్ల వరకూ వసూలు చేస్తాడని టాక్.  నివేదికల ప్రకారం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గాయకుడు కూడా  రెహమానే.

మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా.. 

56
singer shreya ghoshal

singer shreya ghoshal

 భారతదేశంలోని ఇతర టాప్ సింగర్స్ ఉన్నా..ఎక్కువ రేటు మాత్రం రెహమాన్ కే ఇస్తున్నారట. రెహమాన్ తర్వాత, భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గాయని శ్రేయా ఘోషల్, ఆమె పాటకు  25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  సునీతి చౌహాన్ మరియు అరిజిత్ సింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు, ఇద్దరూ రూ. 18-20 లక్షల మధ్య వసూలు చేస్తున్నారు. 
 

66
Sonu Nigam about coaroach

Sonu Nigam about coaroach

 అత్యధిక పారితోషికం పొందే ఇతర గాయకులలో షాన్ మరియు సోనూ నిగమ్ ఉన్నారు, వీరిద్దరూ రూ. 18 లక్షలు వసూలు చేస్తారు. నేహా కక్కర్, మికా మరియు హనీ సింగ్ ఒక్కో పాటకు దాదాపు 10 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Recommended image2
Spirit Actress: ప్రభాస్ 'స్పిరిట్' పోస్టర్‌లో ఆ మిస్టరీ గర్ల్ ఎవరు? 5 ఫొటోల్లో చూడండి
Recommended image3
Celebrity Divorces: ఏఆర్ రెహమాన్, ధనుష్ బాటలో విజయ్.. కుదిపేసిన సెలెబ్రిటీ జంటల విడాకులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved