Government Scheme రూ.50 కడితే రూ.35 లక్షలా? స్కీమ్ అదిరిపోయిందిగా!
ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. అందులో అత్యుత్తమం అనదగ్గది పోస్టాఫీసు ధమాకా స్కీమ్. ఇందులో రూ.50 కడితే 5 ఏళ్లలో రూ.35 లక్షలు కేంద్రం ఇస్తుంది! దీనికి చేయాల్సిందల్లా దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లడమే.
12

పోస్టాఫీసు ధమాకా పథకం
ఇందులో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ కాలానికి మంచి లాభాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం దాదాపు 8% నుంచి 8.5% వడ్డీ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ టైమ్ 5 ఏళ్లు. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చు.
22
రూల్స్ ప్రకారం 12 నెలల డబ్బులు కట్టిన తర్వాత దాదాపు 50% వరకు లోన్ తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ధమాకా స్కీమ్లో రోజుకు రూ.50 కడితే రూ.35 లక్షల ఫండ్ రెడీ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
Latest Videos