May 15, 2025, 12:45 PM IST
పాత పాన్ కార్డుతో పోలిస్తే 2.0 కార్డు చాలా సేఫ్. ఇది ట్యాక్స్ పేయర్స్ కి ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త పాన్ కార్డులో మోసాలకు కూడా ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
May 13, 2025, 3:31 PM IST
PPF: రిస్క్ లేని, సురక్షితమైన ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో పెట్టుబడి పెట్టండి. దీని ద్వారా నెలకు నికరంగా రూ.80 వేల వరకు ఆదాయం సంపాదించొచ్చు. దీని కోసం ఇక్కడ బెస్ట్ ప్లాన్ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
May 13, 2025, 11:23 AM IST
Free Electricity Scheme: విద్యుత్తు ఛార్జీల మోతతో ప్రతి నెలా కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు కదా.. అందుకే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 125 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ పథకానికి మీరు అర్హులో కాదో తెలుసుకోవాలంటే ఇక్కడ పూర్తి వివరాలు చదవండి.
May 10, 2025, 1:40 PM IST
యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5 లక్షల రుణం అందిస్తోంది. ఈ లోన్ పొందినవాళ్లు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. ఎటువంటి ష్యూరిటీ కూడా పెట్టాల్సిన పని లేదు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
May 10, 2025, 12:49 PM IST
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ బీమా పథకంలో సభ్యులు మే 31 లోపు వారి అకౌంట్ లో రూ.436 ఉంచుకోవాలి. అలా చేయకపోతే పాలసీ రద్దు అవుతుందని అధికారులు ప్రకటించారు. ఆ బీమా పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
May 9, 2025, 8:51 PM IST
PM Kisan: మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా? రైతులంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పథకం లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చాలా పక్కాగా ఉండాలి. అందులో ఒక్కటి లేకపోయినా మీకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలో పడవు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
May 9, 2025, 1:57 PM IST
Starlink: దేశంలో టెలికాం సేవల్లో కీలక పరిమాణం ఇది. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు వేగంగా అందనున్నాయి. దీనికోసం ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్టార్ లింక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామంతో జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తదితర టెలికాం కంపెనీలు ఇరకాటంలో పడ్డాయి. ఏదిఏమైనా ఇకపై ప్రజలకు పోటాపోటీగా ఇంటర్నెట్ సేవలు అందుతాయన్న మాట.
May 6, 2025, 5:52 AM IST
ఏపీలో మెటర్నిటీ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా ప్రతి సారి సెలవుల అమలు అవుతాయని వివరించింది.
May 1, 2025, 1:50 PM IST
మే 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఇకపై ATM ల నుండి డబ్బు విత్డ్రా చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అలాగే రైల్వేలో రిజర్వేషన్ చేయిస్తే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు వచ్చిన వారు జనరల్ కోచ్లో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి 6 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం రండి.
Apr 30, 2025, 9:11 PM IST
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతోంది. EPS పెన్షన్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై కనీస పెన్షన్ను రూ.1,000 నుండి ఏకంగా రూ.3,000కి పెరుగుతుంది. దీనివల్ల 36.6 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Apr 29, 2025, 4:54 PM IST
atal pension yojana: భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అలాంటి బెస్ట్ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా?
Apr 16, 2025, 10:39 PM IST
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్, నాన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేదపిల్లలకు ఏపీ ఆర్టీఈ కింద ఉచితంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ధనవంతుల పిల్లలే చదువుకోగలుగుతున్నారు... పేద విద్యార్థులు చదువుకోవాలంటే అక్కడి ఫీజులు భరించలేని పరిస్థితి ఉంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రైట్ టూ ఎడ్యుకేషన్(ఏపీ ఆర్టీఈ) కింద ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మరి దానికి ఎవరు అర్హులు? వయసు ఎంత ఉండాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
Apr 13, 2025, 3:40 PM IST
pm kisan maandhan yojana: రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చక్కటి పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వారికి ప్రతి నెల రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ పేరు పీఎం కిసాన్ మాన్ధన్ యోజన. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి? తదితర ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Apr 10, 2025, 11:01 PM IST
PM Mudra Yojana: ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీని ప్రయోజనాలు అందుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే, ముద్రా లోన్ ఎవరికి ఎంత వస్తుంది? మీకు ఎంత వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Apr 10, 2025, 9:53 PM IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతిఏటా పెట్టుబడి సాయం చేస్తున్నాయి... మోదీ సర్కార్ కూడా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి పిఎం కిసాన్ డబ్బులు రావట్లేదా? అయితే కారణమేంటో తెలుసుకోవడం, పరిష్కరించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.