హోం లోన్ ఎన్ని సంవత్సరాలు కట్టినా తీరదు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, ఒక ప్లాన్ ప్రకారం కడితే, ఈజీగా లోన్ తీర్చేయవచ్చు.
సొంతిల్లు ప్రతీ ఒక్కరికి కల. ఒకప్పుడు అందని ద్రక్షలా ఉన్న సొంతిల్లు హోమ్ లోన్స్ వచ్చాక సులభమయ్యాయి. అయితే మనలో చాలా మందికి హోమ్ లోన్కు సంబంధించిన చిట్కాలు తెలియవు. హోమ్ లోన్ ను త్వరగా క్లోజ్ చేయడానికి పాటించాల్సిన ఒక ట్రిక్ మీకోసం.
ఆన్లైన్ షాపింగ్లో మోసాల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నకిలీ లింకులు, ఫిషింగ్ మెసేజ్లకు లొంగిపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ లావాదేవీలు పెరిగిన ప్రస్తుత తరుణంలో కూడా ఏటీఎమ్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎమ్ ఛార్జీల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
మంచి బైక్, కాస్లీ ఫోన్, స్టైలిష్ దుస్తులు.. ఇదీ యువత ఆలోచించే విధానం. ఇందుకోసం అప్పులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ఆలోచన మారుతోంది. అప్పు చేసి పప్పు కూడు మాకొద్దని అంటున్నారు.
వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ పెట్టుబడికి ఆలోచించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో కూడా మంచి లాభాలు ఆర్జించే మార్గాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు జోష్ మీదకు వచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ, రూపాయి విలువ, అన్ని రంగాల షేర్లు, చమురు ధరలపై ప్రభావం పడింది.
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మరోసారి గోల్డ్ రేట్స్లో తగ్గుదుల కనిపించింది.
12 దేశాల్లో వందకు పైగా పిల్లలున్న టెలిగ్రామ్ అధినేత పావెల్ డ్యూరోవ్, వాళ్లందరికీ తన 13 లక్షల కోట్ల ఆస్తిని పంచాలని నిర్ణయించుకున్నారు. ఆయను వంద మంది పిల్లలేంటి..వాళ్లకు ఆస్తిని పంచడమేంటి.. చదవండి మరి పూర్తి స్టోరీ
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం భారత బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఇరాన్ కి ఎగుమతి కావాల్సిన లక్ష టన్నుల బియ్యం భారత బందర్లలో నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి రైస్ ధర భారీగా పడిపోయింది.