సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న రోబో '2.0'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శంకర్ అధ్బుతాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది.
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు.
అర్జున్ రెడ్డిలో సీన్స్ ని గుర్తు చేస్తోందని ఫ్యాన్స్ వాపోయారు. అయితే ఎంతో షార్ప్ గా ఉండే విజయ్ దేవరకొండ ఈ ఫలితం ముందే ఊహించలేకపోయారా...అంటే గెస్ చేసారనే చెప్పాలి.
కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి.
నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లారీ డ్రైవర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. అయితే వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఘోర పరాజయంపాలైంది.
భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మతి పోగొట్టే అందంతో తొలి చిత్రంలోనే కియారా యువతని ఫిదా చేసింది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో కియారా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
గురువారం నాడు చెన్నైలో 'బారమ్' అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మిస్కిన్ గెస్ట్ గా వెళ్లారు. ఈ క్రమంలో సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు.
స్కూల్ డేస్ లో మొదలయ్యే ప్రేమ కథలు పెరిగి పెద్దయ్యాక కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం చాలా సినిమాల్లో చూశాం.. అలాంటి అనుభవం, స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ మనలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది.
కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నా నితిన్ మ్యారేజ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది.