Bala Raju Telika

telikabalaraju17@gmail.com
Bala Raju Telika

తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.

  • Area of Expertise:రాజకీయాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్
  • All
  • 90 NEWS
  • 71 PHOTOS
161 Stories by Bala Raju Telika
Asianet Image

Modi Amaravati Visit: మోదీ సభకు ఐదులక్షల మంది జనం.. దద్దరిల్లనున్న అమరావతి.. ప్రత్యేక హోదా ప్రకటిస్తారా?

Apr 19 2025, 06:23 PM IST

Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. మోదీ సభను సక్సెస్‌ చేయాలని వారికి సూచించారు. మే 2న జరగబోయే సభను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నారు. మొత్తం 250 ఎకరాలను సభకోసం కేటాయించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 50 ఎకరాలకు పైగా కేటాయిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని వస్తుండటంతో ఆయన ఎలాంటి వరాలు ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Asianet Image

AI Travel Planner: ట్రావెల్‌ ప్లాన్‌ ఏఐతో ఇలా ఫిక్స్‌ చేస్తే.. మిమ్మల్నీ ఏదీ మిస్సవనివ్వదు..!

Apr 19 2025, 11:50 AM IST

AI Travel Partner: మనిషి వెళ్లలేని చోటుకి కూడా ఇప్పుడు ఏఐ వెళ్తోంది. మనం ఏ విషయం గురించి అడిగినా క్షణాల్లో సమాధానం అందిస్తోంది. ప్రస్తుతం అనేక మంది ఏఐను ఉపయోగించి లాంగ్‌ టూర్స్‌, పర్యాటక ప్రాంతాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు ఎప్పుడు వెళ్లని ప్రాంతం అయినా, తెలిసిన ప్రాంతమైన అక్కడికి ఎలా సులువుగా చేరుకోవాల, వాహనాల అవైలబులిటీ, మీరు వెళ్లాలనుకున్న  ప్రయాణానికి ఎంత బడ్జెట్‌  అవుతుంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి దుస్తులు ధరించాలి, మీ పిల్లల భద్రతకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఏఐ చెప్పేస్తోంది. మీ ప్రయాణంలో మీకు ట్రైన్‌, బస్సు సౌకర్యాం ఏది మంచిది.. అక్కడి ఇబ్బందులు తదితర అంశాలను ముందుగానే చెప్పేస్తోంది. ఏఐని ఉపయోగించి ఎలా టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

Asianet Image

YS Jagan cases-ED: జగన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో జైలుకేనా.. కేసులన్నీ బయటికీ లాగుతున్నారు!

Apr 17 2025, 05:45 PM IST

Jagan DA case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఇటీవలే జగన్‌ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలైన (సీబీఐ), ఈడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీంతో వైసీపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణ కథనం.