ఆంధ్రప్రదేశ్లో ప్రకృతికి కేరాఫ్గా నిలిచే ఒంగోలు బ్యాక్ వాటర్స్ వద్ద 'EBG గ్రూప్' రూపొందించిన చతుర్వాటిక అనే వెల్నెస్ టౌన్షిప్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ట్రాన్స్కో (AP Transco) రాష్ట్రంలో నిరాటంకంగా విద్యుత్ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందకోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తిక ట్వీట్ చేశారు. ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్న అంశాలు ఏంటంటే.?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సరిగ్గా ఏడాది గడించింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలోనే రాష్ట్రంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. విశాఖపట్నం, విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మెట్రో ప్రాజెక్టులు తొలి దశలోకి ప్రవేశించాయి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి అధికారిక ఆమోదం లభించింది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలంలో వానలు దంచికొట్టగా… ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఇలా కాలంతో సంబంధం లేకుండా వాతావరరణ పరిస్థితులు మారుతున్నాయి.
వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.కేవలం ఒక్కరోజునే సుమారు 95 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
సిక్కింలో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.దీంతో రహదారులన్ని మూసుకుపోయాయి.పర్యటనకు వెళ్లిన విజయనగరం తహసీల్దార్ కుటుంబం వరదల్లో చిక్కుకు పోయారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగంలో విప్లవాత్మకంగా అభివృద్ధి చెందే దిశగా మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా నిలవబోయే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది.
వందే భారత్ రైళ్లు భారత రైల్వే ముఖచిత్రాన్ని మార్చిన విషయం తెలిసిందే. ప్రయాణికులు సౌకర్యాలతో పాటు ప్రయాణ సమయాన్ని సైతం తగ్గించాయి.ఈ క్రమంలోనే మరో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.