చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎజెండా ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ
ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ ఎజెండాను ఈసీ అనుమతి కోసం సీఎస్ పంపనున్నారు.
అమరావతి: ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ ఎజెండాను ఈసీ అనుమతి కోసం సీఎస్ పంపనున్నారు.
ఈ నెల 14వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఈసీ అనుమతి కోసం స్క్రీనింగ్ కమిటీ గురువారం నాడు భేటీ అయింది. కరువు, తాగునీటి సమస్య, ఫణి తుఫాన్ కారణంగా నష్టంపై కేబినెట్లో చర్చించనున్నారు.
ఈ అంశాలపై సీఎస్ ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఈ ఎజెండా అంశాలకు సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన ఎజెండాను ఈసీ అనుమతి కోసం సీఎస్ పంనున్నారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబు కేబినెట్ భేటీ: ఎజెండా ఫైనల్కు స్క్రీనింగ్ కమిటీ భేటీ
మారిన చంద్రబాబు కేబినెట్ భేటీ తేదీ: ఎందుకంటే..
చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక
కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..
కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ
చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ
క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?