
కనీసం ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి..తిరుపతిలో P4 కార్యక్రమంలో Chandrababu
తిరుపతిలో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ పిలుపునిచ్చారు. “కనీసం ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి” అంటూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు, నాయకులకు, సేవా సంస్థలకు పిలుపునిచ్చారు.
Add Asianetnews Telugu as a Preferred Source
