AP Food Commission Chairman

Share this Video

అనకాపల్లి జిల్లాలోని కె. కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిస్థితులు, శుభ్రత, పోషకాహార ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేసి, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video