కరోనా ఎక్కువ మందికి రావాలని కోరుకునే వ్యక్తి ఉత్తమ్.. జగదీష్ రెడ్డి

May 4, 2020, 4:33 PM IST

పిసిసి నేత ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ వ్యాఖ్యాలు అర్ధరహితమని, ఉనికి కోసమే ఆ మాటలని అన్నారు. ఉత్తమ్ కరోనా కలోల్లం కోరుకుంటున్నారని, ప్రజలలో భయాందోళనలు కొనసాగాలని చూస్తున్నారని మండిపడ్డారు.  వ్యవసాయం మీద మాట్లాడిన మాటలు ఆయన అవగాహన రాహిత్యానికి తార్కాణ అన్నారు.