సజ్జల రామకృష్ణా రెడ్డి కేసుపై వైఎస్ జగన్‌ రియాక్షన్‌

Oct 17, 2024, 11:12 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. విచ్చలవిడిగా వ్యవహరిస్తూ దొంగ కేసులు పెడుతున్నారన్నారు.