పుట్టినరోజున ప్రకృతిసేవలో తరిస్తున్న సీఎం కేసీఆర్...

Feb 17, 2021, 4:18 PM IST

హైదరాబాద్: తన 67వ పుట్టినరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతిసేవలో తరించారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని స్వయంగా కేసీఆరే మొక్కనాటి ప్రారంభించారు.