Jan 28, 2020, 10:54 AM IST
ముంబైలోని మాధ్ జెట్టి రోడ్ లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హల్ చల్ చేసింది. ఫెర్రీ నుండి దిగిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. తెల్లటి సూట్ లో ఆమె మెరిసిపోయింది. అభిమానులకు చేయి ఊపుతూ సాగిపోయింది. ప్రస్తుతం కియారా ‘ఇందూ కి జవానీ’, ‘షేర్షా’ చిత్రాల్లో నటిస్తోంది.