ముగిసిన సన్ రైజర్స్ పోరు: ఐపీఎల్ ఫైనల్స్ లో తొలిసారి అడుగుపెట్టిన ఢిల్లీ

Nov 9, 2020, 1:33 AM IST

IPL 2020 సీజన్‌లో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ నమోదుచేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా ఫైనల్ చేరని ఒకేఒక్క జట్టుగా ఉన్న ఢిల్లీ, తన తొలి ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది.