న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నివాసం ఎదుట హైద్రాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి గురువారం నాడు ధర్నాకు దిగారు. తనకు సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని బండా కార్తీక్ రెడ్డి కోరుతున్నారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నివాసం ఎదుట హైద్రాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి గురువారం నాడు ధర్నాకు దిగారు. తనకు సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని బండా కార్తీక్ రెడ్డి కోరుతున్నారు.
సికింద్రాబాద్ సీటును కాంగ్రెస్ బండ కార్తీక్ రెడ్డి ఆశిస్తున్నారు. టికెట్టు కోసం ఆమె ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్ నివాసం ముందు బండ కార్తీక్ రెడ్డి ధర్నా నిర్వహించారు.
మరో వైపు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు టికెట్ల జాబితాలు ఫైనల్ చేస్తున్న తరుణంలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కొందరు ఆశావాహులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. తమకు టికెట్లు కేటాయించాలని కోరారు.
తమకు టికెట్లు కేటాయించకపోతే ఆందోళనను విరమించబోమని ఆశావాహులు చెబుతున్నారు. ధర్నా చేస్తున్న వారికి కొందరు నేతలు నచ్చజెప్పే ప్రయత్నంచేస్తున్నారు.
సంబంధిత వార్తలు
రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం
శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...
కాంగ్రెస్కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
రాజేంద్రనగర్లో రెబెల్గా సబితా తనయుడు
కాంగ్రెస్కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు
కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్
పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు
జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్క్లియర్
జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల
కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం
పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్
జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్
కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య
జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్
జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు