Photo Gallery: ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వేడుకలు... పాల్గొన్న సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్
First Published Nov 1, 2019, 11:41 PM ISTవిజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ధినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా సాగింది.