Photo Gallery: ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వేడుకలు... పాల్గొన్న సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్

First Published Nov 1, 2019, 11:41 PM IST

విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ధినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా సాగింది.  

చేనేత కార్మికులతో ముచ్చటిస్తున్న సీఎం జగన్
undefined
చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న సీఎం జగన్,గవర్నర్ బిశ్వభూషణ్
undefined
కళాకృతులను పరిశీలిస్తున్న సీఎం, గవర్నర్
undefined
రాష్ట్రావతర ధినోత్సవ కార్యక్రమ వేదికపై సీఎం, గవర్నర్, ముఖ్య నాయకులు
undefined
రాష్ట్ర సాధనకోసం పోరాడిన నాయకులకు నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు
undefined
ఏపి గవర్నర్ తో సీఎం జగన్ ముచ్చట్లు
undefined
రాష్ట్ర అవతరణ వేడుకల్లో కళాకారుల ప్రదర్శన
undefined
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్
undefined
ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
undefined
ప్రసంగిస్తున్న సీఎం జగన్
undefined
విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న గవర్నర్
undefined
కళాకారులకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
undefined
గవర్నర్ కు పుష్పగుచ్చం ఇస్తున్న జగన్
undefined
విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీఎం జగన్
undefined
పిండివంటను పరిశీలిస్తున్న సీఎం, గవర్నర్
undefined
పిండివంటను రుచిచూస్తున్న సీఎం జగన్
undefined
జాతిపిత గాంధీజీ ఫోటోకు నమస్కరిస్తున్న సీఎం జగన్
undefined
సాంప్రదాయ కళాకృతులను పరిశీలిస్తున్న సీఎం, గవర్నర్
undefined
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్
undefined
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న సీఎం, ప్రముఖులు
undefined
రాష్ట్రావతరణ వేడుకల్లో అద్భుత నాటక ప్రదర్శన
undefined
click me!