కానీ సినిమా ఫస్ట్ షో నుంచే కథ, సంగీతంపై విమర్శలు వచ్చాయి. చాలా మందికి సౌండ్ బాగానే ఇబ్బంది పెట్టిందని, దేవిశ్రీ ప్రసాద్పై విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన నిర్మాతలు, సౌండ్ మిక్సింగ్ లోనే తప్పు జరిగిందని, దేవిశ్రీ ప్రసాద్ కి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అలాగే శిరుత్తై శివ కథ కూడా బలహీనంగా ఉందని విమర్శలు వచ్చాయి.