వుమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి, పూజా దండు-సంజన సంతోష్, త్రీష జోల్లీ-గాయత్రి గోపిచంద్, అశ్విని భట్-శిఖా గౌతమ్... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత జట్టు తరుపున బరిలో దిగబోతున్నారు... గాయత్రి గోపిచంద్, భారత లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూతురు...