బిగ్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. 12వ వారం ఐదుగురు నామినేట్ అయ్యారు. యష్మి, పృథ్వి, నిఖిల్, ప్రేరణ, నబీల్ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.