పూరి జగన్నాథ ఆలయంలోని కృష్ణుడు( Krishnudu), సుభద్ర, బలరాముల ( Subhadra, Balrama) విగ్రహాలు చెక్కతోనే కొలువై ఉంటారు. పన్నెండు సంవత్సరాల కొకసారి ఈ విగ్రహాలను మారుస్తూ ఉంటారు. ఈ విగ్రహాలను మార్చే సమయంలో పూరీలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. గోపురం పై ఉండే జెండాలు హిందూ మత చిహ్నాలను కలిగి ఉంటుంది.