గురువారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 717 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ కూడా 191 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. Coal India, Asian Paints, Infosys, Reliance, TCS స్టాక్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
Mangalore Refinery and Petrochemicals: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ కంపెనీ స్టాక్ ధర రూ.69 వద్ద ఉన్నప్పటికీ, బ్రోకరేజీలు బుల్లిష్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్ భవిష్యత్తులో మల్టీ బ్యాగర్ గా నిలిచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. నిన్నటి నష్టాల నుంచి సెనెక్స్ 574 పాయింట్ల లాభంతో ముగిసింది. అలాగే నిఫ్టీ 17100 పాయింట్ల ఎగువన ముగిసింది. ముఖ్యంగా ఆటో స్టాక్స్ ఔట్ పెర్ఫార్మ్ చేయడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.
స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి దాదాపు గంట ముందు భారీ అమ్మకాలతో స్టాక్ మార్కెట్ సూచీలన్నీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 703.59 పాయింట్లు (1.23 శాతం) నష్టపోయి 56463.15 వద్ద, నిఫ్టీ 1.25 శాతం (215 పాయింట్లు) నష్టపోయి 16958.70 వద్ద క్లోజయ్యాయి.
స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం పాజిటివ్ గా ట్రేడింగ్ ప్రారంభం అయినప్పటికీ, మదుపరులు ప్రాపిట్ బుకింగ్ మీదనే ఎక్కువగా దృష్టి సారించారు. దీంతో సూచీలు నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock Market: వరుస సెలవుల అనంతరం సోమవారం ప్రారంభమైన మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1172.19 పాయింట్లు క్షీణించి 57,166.74 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,173.70 వద్ద ముగిసింది.
రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడుల కన్నా షేర్ మార్కెట్ అసెట్ క్లాస్ పరంగా ఎక్కువ లాభాలు తెస్తుందని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది ఎందుకంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు అద్భుతం జరుగుతుందో తెలియదు. అంతే కాదు మీరు లాభాలను వెంటనే ఒడిసి పట్టుకోవచ్చు. ఈ పరిస్థితి మీకు రియల్ ఎస్టేట్, బంగారం లాంటి అసెట్ క్లాస్ లో కనిపించదు.ఈ రోజు 1 లక్ష పెట్టుబడికి రూ. 18 లక్షల ఆదాయం అందించిన స్టాక్ గురించి తెలుసుకుందాం.
Stock Market: ఈ వారపు ట్రేడింగ్ లో చివరి రోజైన బుధవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 237 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 17500 దిగువన ముగిసింది. అయితే ఈ వారం వరుస సెలవల కారణంగా మార్కెట్ లో ట్రేడింగ్ కేవలం 3 రోజులే కొనసాగింది. దీంతో మదుపరులు ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపారు.
స్టాక్ మార్కెట్ మళ్లీ రెడ్ మార్క్లో ముగిసింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 237 పాయింట్లు (0.41 శాతం) నష్టపోయి 58,339 వద్ద ముగిసింది, అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 55 పాయింట్లు (0.31 శాతం) పడిపోయి 17,476 వద్ద ముగిసింది.
మంగళవారం స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్కు దిగువన ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 388.20 పాయింట్లు క్షీణించి 58,576.37 వద్ద, నిఫ్టీ 144.70 పాయింట్లు తగ్గి 17,530 వద్ద ముగిసింది.