దేశీయ స్టాక్ మార్కెట్లపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్ మార్కెట్ బుల్ గా పేరొందిన రాకేష్ జున్ జున్ వాలా తాజాగా ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లను తన పోర్టు ఫోలియోలో పెంచుకున్నాడు. కెనరా బ్యాంకుపై రాకేష్ జున్ జున్ ప్రత్యేక దృష్టి సారించడం వెనుక బ్యాంకు త్రైమాసిక ఫలితాల అంచనాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
Stock Market: స్టాక్ మార్కెట్లు వరుస మూడు రోజుల నష్టాల నుంచి రిలీఫ్ ర్యాలీని పొందాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యధాతథ స్థితిలో కొనసాగించడాన్ని మార్కెట్లు పాజిటివ్ గా స్వీకరించాయి. అంతేకాదు సెన్సెక్స్ ఏకంగా 412 పాయింట్ల లాభంతో ముగిసింది.
Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ ఎంపీసీ భేటీ కానున్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాలక మొగ్గు చూపారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోని నష్టాల ఒత్తిడి కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాల కారణంగా, ఆటో, బ్యాంక్. IT పేర్లలో అమ్మకాలు కనిపించాయి. దీంతో సెన్సెక్స్ 60 వేల పాయింట్ల దిగువకు జారుకుంది.
మల్టీ బ్యాగర్ స్టాక్స్ మీ పోర్టు ఫోలియోలో ఉంటే చాలు ఒక్కోసారి అవి మీ పెట్టుబడిని కోట్లుగా మార్చేస్తుంటాయి. కొన్ని పెన్నీ స్టాక్స్ మన ఊహకు కూడా అందనంత రేంజులో పెరుగుతుంటాయి. అలాంటి ఓ స్టాక్ ఇన్వెస్టర్ పెట్టుబడిని కేవలం ఒక సంవత్సర కాలంలో రూ. 1 లక్ష నుంచి రూ. 1.58 కోట్లుగా మార్చింది. అలాంటి ఓ స్టాక్ పై ఓ కన్నేద్దాం.
సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 60,000 పాయింట్ల ఎగువన తిరిగి రావడం, గత దాదాపు నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 30 లక్షల కోట్ల మేర పెరగడం వంటి కారణాలతో మార్కెట్ ఇప్పుడు బలమైన రికవరీ కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 18000 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా HDFC, HDFC Bank మర్జర్ వార్తలతో మార్కెట్లోని ఈ హెవీ వెయిట్ స్టాక్స్ కోొనుగోళ్లకు బూస్ట్ అందిస్తున్నాయి.
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు ఇచ్చినంత వేగంగా రిటర్నులు మరే ఇతర పెట్టుబడి సాధనాల్లోనూ మీరు పొందలేరు. మార్కెట్లు జారిపోతున్నప్పటికీ, స్టాక్ స్పెసిఫిక్ రియాక్షన్ తో కొన్ని స్టాక్స్ 50 శాతం పైగా రిటర్నులను ఇన్వెస్టర్లకు అందించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ప్రారంభంలో రెండు సూచీలు దూకుడు చూపించినా.. ఆ తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ప్రారంభమైంది. చివరకు రెండు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.