భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీని వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన అందాల పోటీ, మిస్ వరల్డ్ 2025 ఈసారి హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భాగ్య నగరం ముస్తాబవుతోంది. మే 7 నుంచి మే 31 వరకు, మొత్తం 28 రోజుల పాటు, ఈ అంతర్జాతీయ ఈవెంట్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది.
Miss World 2025 Event: మిస్ వరల్డ్ పోటీల వేదికపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 120 దేశాల ప్రాతినిధ్యం ఉండగా, 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రపంచంలోని అందమైన అమ్మాయిలు సందడి చేయనున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ 2025 నగరానికి విచ్చేసారు... ఇలా ముద్దుగుమ్మలంతా మన నగరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీవీఎస్ఓ శ్రీధర్ను ఈరోజు కమిషన్ విచారించనుంది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఈ ప్రధాన అంశాలతో ఇతర నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
భారత్ మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది. మూడు దశాబ్దాల తరువాత మరోసారి మిస్ వరల్డ్ అందాలపోటీలు ఈ నెలలో ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి.