వారం రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్(CM Jagan) తో సినీ ప్రముఖుల చర్చలు ముగిశాయి. చిరంజీవి నేతృత్వంలోని బృందం నేడు ఏపీ సీఎం ని కలిశారు. మహేష్(Mahesh babu), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, పోసాని, ఆర్ నారాయణమూర్తి ఈ బృందంలో ఉన్న ప్రముఖ సభ్యులు.