Mamata Banerjee: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలపై ఫలితాలపై పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సమయం అసన్నమైందనీ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై 2024 ఎన్నికల కోసం ..బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందనీ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇంకా ఆలోచిస్తే, కాంగ్రెస్ కోసం చూస్తే కూర్చుంటే.. ఏం లాభం లేదన్నారు.