ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత అవసరమో జరుగుతున్న ప్రమాదాలు తెలియజేస్తున్నాయి. ఫ్లైట్, ట్రైన్, బస్ ఇలా ఏదైనా టికెట్ బుక్ చేసుకొనేటప్పుడే ఇన్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా విమానాలు, రైళ్లు ఆలస్యమైనప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Insurance Scheme: ఏ బీమా కంపెనీ అయినా రూ.20 లకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందా? కాని కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందామా?
Health Insurance: ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ చాలా అవసరం. ప్రతి నెలా రూ.వందల్లో ప్రీమియం రూ.లక్షల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఏకంగా రూ.కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీ గురించి, ఆ కంపెనీ, ప్రీమియం తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోగాలు వచ్చినప్పుడు ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ కడుతున్నారు. కానీ బీమా తీసుకునేటప్పడు మన ఆరోగ్య చరిత్ర, రోగాల గురించి మొత్తం చెప్పాలి. లేదంటే క్లెయింలు తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి తనకున్న రోగాన్ని దాచడంతో అతడి కుటుంబం చాలా నష్టపోయింది.
ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈపీఎఫ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్యత్కి ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో ఒక సేవను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంలో ఈపీఎఫ్ ఉపయోగపడుతుంది. అయితే ఈపీఎఫ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుందని మీకు తెలుసా.?
health insurance policy: ఈ రోజుల్లో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఎప్పుడు అవసరమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఈ పాలసీ కోసం భారీగా ఖర్చుపెట్టాలని అనుకుంటారు. చాలా తక్కువ ప్రీమియంతో కొన్ని కంపెనీలు రూ.లక్షల కవరేజీ ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తప్పనిసరై పోయింది. అనుకోకుండా ఏమైనా జరిగినా లేక ఆరోగ్య సమస్యలు వచ్చినా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే ఈజీగా బయటపడవచ్చు. అయితే మెడికల్ ఇన్సూరెన్సు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బీమా.. ఈ పేరును ప్రతీ ఒక్కరూ వినే ఉంటారు. అయితే ఇప్పటికీ మనలో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోని వారు ఉంటారు. అయితే ప్రతీ ఒక్కరికీ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఊహించని ఆర్థిక నష్టాలను ఎదుర్కోవడంలో బీమా అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు జీవిత బీమా అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఉంటి.? ఎవరికి అవసరం లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
2024 కేంద్ర బడ్జెట్పై విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. బీమా సర్వీసులపై 18 శాతం జీఎస్టీ భారంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు.
భారతదేశంలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రయాణికులకు ద్విచక్ర వాహనాలు ఇష్టారాజ్యంగా మారుతున్నాయి.