ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను ఆకట్టుకుని హామీలు, నిర్ణయాలపై చర్చ పెరుగుతున్నది. ఉచిత బస్సు ప్రయాణ హామీని టీడీపీ తన మేనిఫెస్టోలో చేర్చగా.. ఏకంగా అమలు చేస్తామని అధికార వైసీపీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కర్ణాటక, తెలంగాణలో ఈ హామీ ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఏపీలో ఈ హామీ ప్రభావం ఎలా ఉంటుంది?