Asianet News TeluguAsianet News Telugu

డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి అని ఎస్ ఎఫ్ ఐ ఆందోళన

పరీక్షలు నిర్వహించటాన్ని నిరసిస్తూ  ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద డిగ్రీ విద్యార్థులు ఆందోళన . 


పరీక్షలు నిర్వహించటాన్ని నిరసిస్తూ  ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద డిగ్రీ విద్యార్థులు ఆందోళన . కరోనా నేపథ్యంలో ప్రభుత్వం 1,2 ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పి,వెంటనే పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు .