Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో కరోనా కలకలం

విశాఖపట్నంలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. 

విశాఖపట్నంలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. జాగ్రత్తలు తీసుకోమని, క్వారంటైన్ పెట్టించమని అడిగితే సూపర్డెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా విధులు నిర్వహించాల్సిందే అంటున్నారని దీనిమీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.