Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీక్ : పరిశ్రమలకు వ్యతిరేకం కాదు.. కానీ భద్రతే ముఖ్యం.. అవంతి శ్రీనివాస్

విశాఖ ఆర్ కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయినార్ ఫార్మా కంపెనీ గ్యాస్ లీకేజ్ బాధితులను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.  

విశాఖ ఆర్ కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయినార్ ఫార్మా కంపెనీ గ్యాస్ లీకేజ్ బాధితులను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.  డాక్టర్లతో మాట్లాడి బాధితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఘటన ఎలా జరిగిందన్న విషయం బాధితులతో మాట్లాడారు. పరిశ్రమలు తప్పనిసరిగా భధ్రత ప్రమాణాలు పాటించాలన్నారు. పరిశ్రమల స్ధాపనకు మా ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ కార్శికుల ప్రాణాలను కాపాడడం ముఖ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో బాధితులకు మెరుగ్తెన వ్తెద్యం అందిస్తామని, మృతులకుటుంబాలకు ఆదుకుంటామని అన్నారు.