Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు కాగితాలకే పరిమితం -అడ్వకేట్స్ అసోసియేషన్

ధరల నియంత్రణ, ల్యాబ్ లపై నిఘా కొరకు జీవో 77,   78లు జారీ చేసిన ఆసుపత్రుల లో దోపిడీ జరుగుతూనే వుంది . 

ధరల నియంత్రణ, ల్యాబ్ లపై నిఘా కొరకు జీవో 77,   78లు జారీ చేసిన ఆసుపత్రుల లో దోపిడీ జరుగుతూనే వుంది . ఆశ్ర  ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నందు అడ్వకేట్స్ అసోసియేషన్  ప్రతినిది హబీబ్ సుల్తాన్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్ర ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు . ఈ కార్యక్రమంలో రత్నరాజు, శ్రీనివాస్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Video Top Stories