Asianet News TeluguAsianet News Telugu

విశాఖ సిటీ లో యువకుడిని హత్య చేసిన కుటుంబసభ్యులు

విశాఖ నగరంలో ఉన్న అక్కయ్యపాలెం లో ని యువకుడి హత్య జరిగింది.

విశాఖ నగరంలో ఉన్న అక్కయ్యపాలెం లో ని యువకుడి  హత్య జరిగింది. కస్తూరి  అశోక్ వర్మ, s/o. సీతారామరాజు, (వయసు 29 సం,,లు)  అనే వ్యక్తిను అతని తల్లీ కస్తూరి వరలక్ష్మి , అక్క శ్రీదేవి , మరియు బావ  వెంకటేశ్వర రాజు, ముగ్గురు కలిసి హత్య చేసి నాలగవ పట్టణ పోలీసులుకు ఫిర్యాదు అందించారు.