రాజ్‌భవన్ లో బతుకమ్మ సంబరాలు... ఆడి పాడిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాజ్‌భవన్ తో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో  భాగంగా తెలంగాణ ఆడపడుచులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాదం కలిపారు. మహిళలతో కలిసిపోయిన ఆమె ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళాలోకానికే  కాదు యావత్ ప్రజానికానికి ఆమె మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

Share this Video

తెలంగాణ రాజ్‌భవన్ తో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఆడపడుచులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాదం కలిపారు. మహిళలతో కలిసిపోయిన ఆమె ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళాలోకానికే కాదు యావత్ ప్రజానికానికి ఆమె మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Related Video