తెలంగాణ లో ప్రారంభమైన ఆర్టీసీ సేవలు : మొదటిరోజు బస్సులు ఖాళీ...

59రోజుల లాక్ డౌన్ తరువాత మంగళవారం హైదరాబాద్ జేబీయస్ నుండి కరీంనగర్, సిద్ధిపేట, గోదావరిఖని, వేములవాడ, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాలకు 60 బస్సులు బయల్దేరాయి. 

Share this Video

59రోజుల లాక్ డౌన్ తరువాత మంగళవారం హైదరాబాద్ జేబీయస్ నుండి కరీంనగర్, సిద్ధిపేట, గోదావరిఖని, వేములవాడ, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాలకు 60 బస్సులు బయల్దేరాయి. తెలంగాణ ప్రభుత్వం సోమవారం తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. ఈ బస్సుల్లో మాస్కు లేకపోతే అనుమతించడం లేదు. అలాగే బస్సు ఎక్కగానే హ్యాండ్ శానిటైజర్ ఇవ్వడం.. తరువాతే టికెట్ ఇచ్చి సీట్లలో కూర్చోనిస్తున్నారు. బస్సులో 36మందికి మించి అనుమతించడం లేదు. ఈ రోజు ప్రారంభమైన టీఎస్ఆర్టీసీ సర్వీసుల మీద పబ్లిక్ టాక్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video