telangana bandh video : kcr ని గద్దె దించేదాకా వదలం - ఓయూ జేఏసీ

తెలంగాణలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని OU JAC అధ్యక్షుడు దత్తాత్రేయ విరుచుకుపడ్డాడు. కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. kcr ని గద్దె దించేదాకా ఉద్యమం ఆగదని అన్నారు.

Share this Video

తెలంగాణలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని OU JAC అధ్యక్షుడు దత్తాత్రేయ విరుచుకుపడ్డాడు. కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. kcr ని గద్దె దించేదాకా ఉద్యమం ఆగదని అన్నారు.

Related Video