రాజన్న సిరిసిల్లజిల్లాలో పంచాయితీ ఉద్యోగిపై ఎంపిటిసి భర్త దాడి
వెంకటాపూర్ గ్రామ పంచాయితీలో బతుకమ్మ చీరల పంపిణీ అనంతరం పంచాయితీ ఉద్యోగి చందన మల్లేశం పై దాడి జరిగింది .
వెంకటాపూర్ గ్రామ పంచాయితీలో బతుకమ్మ చీరల పంపిణీ అనంతరం పంచాయితీ ఉద్యోగి చందన మల్లేశం పై దాడి జరిగింది . స్థానిక ఎంపిటిసి పందిళ్ళ నాగరాణి భర్త పర్శరాములు అకారణంగా దాడి చేసిన సిసి దృశ్యాలు ఫుటేజీలో రికార్డయినావి .