
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరులకు నివాళులర్పించిన కేటీఆర్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్థూపానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్థూపానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
