Asianet News TeluguAsianet News Telugu

గొడ్డలితో నరికి.. ట్రాక్టర్ తో తొక్కించి.. భూ వివాదంలో పక్కా ప్లాన్ తో దాడి..

మంచిర్యాలలో దారుణం జరిగింది. ఓ భూ వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది. 

మంచిర్యాలలో దారుణం జరిగింది. ఓ భూ వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెడితే నెన్నెల మండలం బొప్పారం గ్రామంలోని పల్లె చంద్రయ్య, ప్రశాంత్ ల మధ్య ఆరెకరాల భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ తన అనుచరులతో చంద్రయ్య దంపతుల మీద కర్రలు, గొడ్డళ్లతో దాడికి దిగాడు. ట్రాక్టర్ తో తొక్కించే ప్రయత్నం చేశాడు. చంద్రయ్య పరిస్థితి నిలకడగా ఉండగా, అతని భార్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. 

Video Top Stories