Asianet News TeluguAsianet News Telugu

తహసిల్దార్ వచ్చే స్థాయి కూడా కాదా నాది... మండిపడ్డ కేంద్రమంత్రి..

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. తన పర్యటన తెలిసి కూడా అధికారులు, నాయకులు రాకపోవడంతో కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తహిసిల్దార్ వచ్చే స్థాయి కూడా కాదా నాది, నేనెందుకు తిరగాలి, ఢిల్లీకి పోతా అంటూ ఫోన్ లో సీరియస్ అయ్యారు.