జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి దుబాయిలో 30 కోట్లు లాటరీ తగిలింది (వీడియో)

జగిత్యాల జిల్లా : జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి దుబాయ్ లో భారీ లాటరీ తగిలింది. 

Share this Video

జగిత్యాల జిల్లా : జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి దుబాయ్ లో భారీ లాటరీ తగిలింది. జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూరుకు
చెందిన అజయ్ దుబాయ్ లోని ఓ కంపెనీలో డ్రైవర్గా
చేస్తున్నాడు. అక్కడ కొద్ది రోజుల క్రితం అతడు 30 దిర్హమ్ లతో రెండు లాటరీ టికెట్స్ కొనుగోలు చేశాడు. వీటి లాటరీ తీయగా.. అతడికి రూ.30 కోట్ల లాటరీ తగిలింది. అజయ్ మాట్లాడుతూ.. తాను దుబాయ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ లీగల్ గా ఉన్న ఎమి గ్రేడ్స్ డ్రాలోడ్ నెంబర్ తీశాను. ఇందులో దుబాయ్ మనీ 15 మిలియన్లు తగిలింది ఇది ఇండియన్ మనీలో 30 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video