Asianet News TeluguAsianet News Telugu

వరద బాధితులను తీసుకొస్తున్న పడవ బోల్తా..

హైదరాబాద్ లో వర్ష బీభత్సం పలు కాలనీలను సముద్రాలుగా మార్చేశాయి.


హైదరాబాద్ లో వర్ష బీభత్సం పలు కాలనీలను సముద్రాలుగా మార్చేశాయి. ఫలక్ నుమా ఏరియాలో పలు అపార్ట్ మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ దాకా నీట మునిగి పోయాయి. సహాయక చర్యల్లో భాగంగా పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పడవ బోల్తా పడి నీళ్లలో మునిగిపోయింది. ఆ దృశ్యాలు..