రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటి యజమాని నిరాకరించటంతో రోడ్డుపైనే మృతదేహం
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోఅనారోగ్యంతో గతరాత్రి అందె సత్తయ్య(55) అనే వ్యక్తి మృతి చెందాడు
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోఅనారోగ్యంతో గతరాత్రి అందె సత్తయ్య(55) అనే వ్యక్తి మృతి చెందాడు .ఇంట్లో మృతదేహం ఉంచకూడదని ఇంటి యజమాని బయటకు వెళ్లగొట్టడం ,చుట్టుప్రక్కల వారు కూడా నిరాకరించడంతో దూరంగా రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచిన భార్య.అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో భార్య రాజవ్వ.