Asianet News TeluguAsianet News Telugu

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : కరీంనగర్ కలెక్టర్ కర్ణ

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధర్య పడద్దని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణ సూచించారు. 

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధర్య పడద్దని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణ సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సెంటర్ ను ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి , స్థానిక రైతులతో మాట్లాడారు. సాధారణ రేటునే తడిసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కోత పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Video Top Stories