Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా

మొక్కజొన్న , సోయాబీన్ , వరి  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మెటుపల్లి రెవిన్యూ డివిజన్ రైతులు శుక్రవారం మహాధర్నా చేసారు . 

మొక్కజొన్న , సోయాబీన్ , వరి  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మెటుపల్లి రెవిన్యూ డివిజన్ రైతులు శుక్రవారం మహాధర్నా చేసారు . ధర్నా రాస్తారోకో అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు ఇంటిపై రైతులు దాడికి యత్నించి ఇంటి ముందు బైటాయించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అక్కడ నుండి పంపించారు.అంతకు ముందు ఎమ్మెల్యే ఇంటిపై కొందరురైతులు రాళ్లు రాళ్లు విసిరారు.ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అక్కడే ఉన్న పోలీసులు రైతులను అడ్డుకొని ఎమ్మెల్యే ఇంటి నుండి వెల్లగొట్టారు.

Video Top Stories